22 June, 2026 | 1:30 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

11న ‘ఎదురు చూపులు’ ఆవిష్కరణ

09-12-2024 12:00 AM

కొసరాజు సామ్రాజ్యం సంపాదకత్వంలో ప్రచురితమైన ‘ఎదురు చూపులు’ కవితా సంకలనం ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శ్రీత్యాగరాయ గానసభలో 11న జరగనుంది. సాహితీ వేత్త డా. వోలేటి పార్వతీశం పుస్తకాన్ని ఆవిష్కరించే ఈ సభకు ‘నేటి నిజం’ సంపాదకులు బైస దేవదాసు అధ్యక్షత వహిస్తారు.

డా. వై.రామకృష్ణారావు, గుదిబండి వెంకటరెడ్డి, డా. పులివర్తి కృష్ణమూర్తి, పొత్తూరి సుబ్బారావు, పెద్దూరి వెంకటదాసు, కొసరాజు రాజేంద్రప్రసాద్, పొత్తూరి జయలక్ష్మి అతిథులుగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘సాహితీ కిరణం’ సౌజన్యంతో ‘కన్నవారి కలలు  -పిల్లల బాధ్యతలు’ అంశంపై నిర్వహించిన కవితల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుంది.

 పొత్తూరి సుబ్బారావు