26 April, 2026 | 11:25 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

11న ‘ఎదురు చూపులు’ ఆవిష్కరణ

09-12-2024 12:00 AM

కొసరాజు సామ్రాజ్యం సంపాదకత్వంలో ప్రచురితమైన ‘ఎదురు చూపులు’ కవితా సంకలనం ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శ్రీత్యాగరాయ గానసభలో 11న జరగనుంది. సాహితీ వేత్త డా. వోలేటి పార్వతీశం పుస్తకాన్ని ఆవిష్కరించే ఈ సభకు ‘నేటి నిజం’ సంపాదకులు బైస దేవదాసు అధ్యక్షత వహిస్తారు.

డా. వై.రామకృష్ణారావు, గుదిబండి వెంకటరెడ్డి, డా. పులివర్తి కృష్ణమూర్తి, పొత్తూరి సుబ్బారావు, పెద్దూరి వెంకటదాసు, కొసరాజు రాజేంద్రప్రసాద్, పొత్తూరి జయలక్ష్మి అతిథులుగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘సాహితీ కిరణం’ సౌజన్యంతో ‘కన్నవారి కలలు  -పిల్లల బాధ్యతలు’ అంశంపై నిర్వహించిన కవితల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుంది.

 పొత్తూరి సుబ్బారావు