28 March, 2026 | 6:01 PM

Breaking News

తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •  

జేసిబినీ సీజ్ చేసినా రెవెన్యూ అధికారులు..

08-02-2025 04:51 PM

పాల్వంచ (విజయక్రాంతి): మండల పరిధిలోని కొత్త సూరారం గ్రామంలో జెసిబితో అక్రమంగా మట్టి తవ్వకం నిర్వహిస్తూ డాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారని రెవెన్యూ సిబ్బంది. శనివారం మట్టి రవాణా చేస్తున్న ప్రదేశానికి వెళ్లి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్న జెసిబి TS 28H6064 గల జెసిబిని సీజ్ చేసిన జెసిబిని తహసిల్దార్ ఆదేశాల మేరకు పట్టణ పోలీస్ స్టేషన్  తరలించారు.