14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

ప్రాణాల విలువను అందరూ తెలుసుకోవాలి

26-02-2026 12:00 AM

కుబీర్, ఫిబ్రవరి24 (విజయక్రాంతి): ప్రతి వ్యక్తి వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాల విలువ తెలుసుకోవాలని నిర్మల్ ఎస్పీ జానిక షర్మిల అన్నారు. బుధవారం కుబీర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ ఆలైవ్ 2026’ అవగాహన సదస్సును ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను పోలీస్ శాఖ నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాజేష్ మీనా సాయికిరణ్ ఉన్నారు.