13-12-2025 12:00:00 AM
నిర్వహించిన ఎమ్మెల్యే కోరం
ఇల్లెందు, డిసెంబర్ 12,(విజయక్రాంతి): ఇల్లెందు మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం కాంగ్రెస్ బలపరిచిన స ర్పంచ్, వార్డు సభ్యుల గెలుపును కాంక్షిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు.
బొజ్జాయిగూడెం, సుదిమళ్ళ, పుబెల్లి, బాలాజీనగర్, ఇందిరానగర్, రాఘబోయినగూడెం, సిఎస్ పీ బస్తీ, రేపల్లెవాడ, చల్లసముద్రం, బడ్డుగూ డెం పంచాయతీల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సం దర్బంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృ ష్టిలో పెట్టుకొని గ్రామాభి వృద్ధికి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు.