28 June, 2026 | 4:02 PM

Breaking News

లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •  

సిరీస్ విజయంపై కన్ను

28-01-2025 01:17 AM

* నేడు భారత్, ఇంగ్లండ్ మూడో టీ20

రాజ్‌కోట్: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండింటిలో గె లిచిన టీమిండియా హ్యాట్రిక్ విజయం తో సిరీస్‌ను ఒడిసిపట్టాలని భావిస్తోం ది. సూర్య సారధ్యంలోని భారత్ నేడు రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్‌పై గుబులు నెలకొంది.

తొలి రెండు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే వెనుదిరిగిన సూర్య మూడో టీ20లో రాణించాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక తెలుగు తేజం తిలక్ వర్మ సూపర్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. బౌలింగ్‌లో స్పెషలిస్ట్ పేసర్‌గా అర్ష్‌దీప్ రాణిస్తుండగా.. మరోవైపు ఇంగ్లండ్ మూడో టీ20లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.