02-02-2026 12:11:38 AM
ఆయిజ ఫిబ్రవరి 1: అయిజలో గతనెల 25 న గుండెపోటుతో మరణించిన డ్యాన్స్ మాస్టర్ సందీప్ కుటుంబాన్ని పరామర్శించిన ఛత్తిస్ ఘడ్ ఇంచార్జ్ సంపత్ కుమార్. తల్లిదండ్రులకు దైర్యం చెబుతూ మీకుటుంబానికి అండగా ఉంటామని ఓదార్చి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి షేక్షావలి, సంకపూరం రాముడు, రంగు శ్రీధర్, నాగిరెడ్డి, ప్రకాష్ గౌడ్, సుధాకర్గౌడ్ మొదలగువారు పాల్గొన్నారు.