calender_icon.png 21 February, 2026 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి కోసం రోడ్డు ఎక్కిన రైతన్నలు

21-02-2026 12:08:33 AM

చేగుంట, ఫిబ్రవరి 20, చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్ గ్రామం వద్ద నిజాంపేట్ మండల్, కల్వకుంట వెంకటాపూర్ గ్రామ రైతులు తమ పంట పొలాలకు మల్లన్న సాగర్ కాలువ నుండి తమ గ్రామానికి కాల్వ ద్వారా నీరు ఇవ్వాలని, మందు డబ్బాలతో రామాయంపేట టూ దౌల్తాబాద్ వెల్లే రహదారి పైన రాస్తారో నిర్వహించారు. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్త్స్ర చైతన్యకుమార్ రెడ్డి, తాసిల్దార్ శివప్రసాద్, ఇరిగేషన్ ఏఈ, మమత  సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి త్వరలోనే మీకు న్యాయం చేస్తామని తెలపడంతో రైతులు రాస్తారోకూ విరమించారు.