15 June, 2026 | 11:26 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ముష్కి చెరువు వద్ద చెలరేగిన మంటలు

17-04-2025 01:09 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 17: మణికొండ మున్సిపల్ పరిధిలోని ముష్కి చెరువు వద్ద బుధవారం మంటలు చెలరేగినట్లు స్థానికు లు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు పక్కన హై టెన్షన్ వైర్ల కింద మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మంటలు చెలరేగిన ప్రాంతానికి సమీపంలో అనుమతి లేకుండా గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మద్దూర్ నిద్ర వీడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.