2 July, 2026 | 2:59 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

రన్నింగ్ బస్సులో మంటలు

16-05-2025 12:01 AM
  1. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం 

మేడ్చల్ పట్టణంలో జాతీయ రహదారిపై ఘటన 

మేడ్చల్, మే 15(విజయ క్రాంతి): రన్నిం గ్ లో ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన మేడ్చల్ పట్టణంలో44వ నెంబరు జాతీయ రహదారిపై జరి గింది. బండ మైలారం నుంచి కొంపల్లికి బ స్సు వెళుతుండగా, ఐటిఐ వద్దకు రాగానే బస్సులో రెడ్ లైట్ వచ్చింది. డ్రైవరు అప్రమత్త మై  బస్సును ఎడమ పక్కకు తీసుకుం టుండగానే ఆగిపోయింది.

ఆ వెంటనే మం టలు చెలరేగాయని, క్షణాల్లో బస్సు కాలిపోయిందని డ్రైవర్ దేవేందర్ తెలిపారు. బస్సు లో ప్రయాణికులు ఎవరూ లేనందున పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్ర మాదం జరిగినట్టు తెలుస్తోంది. ట్రావెల్స్ కి చెందిన బస్సు ఓ కంపెనీ ఉద్యోగులను తీసుకవస్తుంది. ఆ సమయంలో ఎవరూ లేరు. మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలానికి వ చ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.