calender_icon.png 15 June, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంభానికి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి పరామర్శ

14-06-2025 12:00:00 AM

కందుకూరు,జూన్ 13 : బిజెవైఎం మండల మాజీ అధ్యక్షుబుడ్డోల్ల దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి పరామర్శించారు. ఈ నెల 2న గుండెపోటుతో దేవేందర్ గౌడ్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన ఆచారన్న సేవాదళం సభ్యుల తో కలిసి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.10 వేల రూపాయలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవేందర్  గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. బాధిత కుటుంబాన్ని తాము అండగా ఉం టామని ఆయన భరోసా కల్పించారు.

కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా నా యకులు పల్లె కృష్ణ గౌడ్, గుమ్మడి వెళ్లి స ర్పంచ్ గౌర ప్రభాకర్ బిజెపి సీనియర్ నా యకులు రవీందర్ గౌడ్, చిలుకల రఘునందన్,నరసింహ, యువమోర్చా నాయకులు నరేందర్ ముదిరాజ్,ఆంజనేయులు,కందికంటి బాలకృష్ణ గౌడ్,సుధాకర్,గ్రామస్తులు పార్టీ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు.