14-06-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, జూన్ 13 : విమాన ప్రమాద మృతులకు శుక్రవారం రాజేంద్రనగ ర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్లో ఉ న్న హైదర్గూడా చౌరస్తాలో బిజెపి డివిజన్ అధ్యక్షులు సుల్గే వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మ ల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విమాన ప్రమాదంలో వందలాది మంది మృతి చెందడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ కొమురయ్య, విజయ్ కుమార్, కిరణ్ చారి, నల్లింగ్ రమేష్ జి రాజు సోల్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వాసు, శశికాంత్ శర్మ, ఉమా సతీష్, శ్రీనుపాల్గొన్నారు.