17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బిజెపి, బీఆర్ఎస్ నాయకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

31-01-2026 06:40 PM

తాండూరు,(విజయక్రాంతి): హైదరాబాద్‌  వేరువేరు ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు పెద్దముల్ మండలం ఇందూరు మాజీ ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ కుమార్ ను తాండూర్ పట్టణం భారతీయ జనతా పార్టీకి యువ నాయకుడు సాయిపూర్ కురువ జగదీష్ ను వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అక్కడికి వైద్యులతో మాట్లాడుతూ అవసరమైన మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు.