కెసిఆర్ స్ఫూర్తితో జన్మదిన రోజున మొక్కలు నాటిన మాజీ ఎంపీపీ
12-06-2026 03:48 PM
బోథ్,(విజయక్రాతి): బూత్ మండల మాజీ ఎంపీ పీతుల శ్రీనివాస్ 52వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం 52 మొక్కలను మండల కేంద్రంలో నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 52వ ఏట 52 మొక్కలు నాటాలని నిర్ణయించుకొని నాటి వాటిని పరిరక్షిస్తామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీని ఆయన సమస్యలతో పాటు సోనాల సర్పంచ్ బిందుజా సుధీర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు చిన్నయ్య ఉప సర్పంచ్ శ్రీకాంత్ వార్డు సభ్యులు తుల హరీష్ యువ నాయకులు అభిలాష్ సుగుణాకర్ పొత్తుల రమేష్ శేఖర్ మహేష్ కిరణ్ తదితరులు సన్మానించారు






