10 April, 2026 | 2:59 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

మున్సిపల్ చైర్ పర్సన్ ను సన్మానించిన మాజీ జడ్పీటీసీ

16-02-2026 08:04 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ గా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఎన్నికైనందున జిల్లా కేంద్రంలోని షబ్బీర్ అలీ నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీతో వారిని మర్యాదపూర్వక కలిసి శాలువాతో సన్మానించి  శుభాకాంక్షలు తెలిపారు. దోమకొండ మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ వారి వెంట దోమకొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సీతారాం మధు, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కామారెడ్డి జిల్లా బీసీ సంఘం నాయకులు నీల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.