28 June, 2026 | 3:05 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్స్‌లో ఉచిత శిక్షణ

14-06-2024 12:10 AM

రంగారెడ్డి, జూన్ 13 (విజయక్రాం తి): మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్ గ్రూప్ పరీక్షలకు సంబంధించి 45 రోజుల ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్‌కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, విద్యా ధ్రువీకరణ పత్రాల కాపీలతో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఈ నెల 18వ తేదీ వరకు కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని కొంగరకలాన్ రెండో అంతస్తులో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.