17 April, 2026 | 11:48 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గ్రూప్ వన్ ఉద్యోగం సాధించిన గాయత్రికి సన్మానం

06-04-2025 09:15 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన కుమారి కొండపల్లి గాయత్రి గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత పొందినందుకు ఆదివారం మాజీ సర్పంచ్ నీట్టు వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తమ గ్రామానికి చెందిన యువతి సాధారణ కుటుంబానికి చెందిన గాయత్రి గ్రూప్ వన్ ఉద్యమానికి ఎంపికైన సందర్భంగా మంగలి గౌరీ మకర మహాలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి తల్లిదండ్రులు కాలనీవాసులు పాల్గొన్నారు.