calender_icon.png 6 June, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన

04-06-2025 10:47:40 AM

హైదరాబాద్: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ(Mayor Gadwal Vijayalakshmi) అధ్యక్షతన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి నూతన కమిషనర్ ఆర్వీ కర్ణన్(Commissioner RV Karnan) తొలిసారి హాజరు కానున్నారు. తరచూ జీహెచ్ఎంసీ కమిషనర్ల బదిలీలపై బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు గళమెత్తనున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీకి తెలంగాణ ప్రభుత్వం రూ. 1,327 కోట్ల నిధులు మంజూరు చేసింది. హెచ్ సిటీ ప్రాజెక్టు, శానిటేషన్, వర్షాకాల సన్నద్ధతపై నేడు కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశముంది. నగరంలో వీధి దీపాలు లేవంటూ బీజేపీ(Bharatiya Janata Party) కార్పొరేటర్లు వినూత్న నిరసన చేపట్టారు.