15 March, 2026 | 2:12 PM

గ్రూప్-4 ఫలితాలు విడుదల చేయాలి:డీవైఎఫ్‌ఐ

08-11-2024 12:00 AM

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): గ్రూప్-4 ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావిద్ డిమాండ్ చేశారు. ఫలితాలు విడుదల చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.