8 June, 2025 | 12:38 AM
08-11-2024 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): గ్రూప్-4 ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావిద్ డిమాండ్ చేశారు. ఫలితాలు విడుదల చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
08-06-2025