27 July, 2026 | 6:27 PM

Breaking News

సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •   హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: టీయూసీఐ   •   ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •  

షటిల్ ఆడుతుండగా గుండెపోటు

29-07-2025 02:41 AM
  1.   25 ఏండ్ల యువకుడి మృతి 
  2. ఉప్పల్‌లోని అకాడమీలో ఘటన

ఎల్బీనగర్, జూలై 28: షటిల్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలి 25 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉద యం జరిగింది. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేశ్(25) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉప్పల్ బాగాయత్ ఎలైట్ గేమర్ గ్యారేజ్, విక్రాంత్ బ్యా ట్మెంటన్ అకాడమీలో సోమవారం ఉదయం షటిల్ ఆడు తుండగా రాకేశ్ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన తోటివారు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.