28 June, 2026 | 3:09 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ఎమ్మెల్యేకు సన్మానం

10-04-2025 02:00 AM

తుంగతుర్తి ఏప్రిల్ 9: తుంగతుర్తి శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి నూతన ఆలయ చైర్మన్గా ఎనగందుల సంజీవ నియామకం జరిగింది ఆయన ఆధ్వర్యంలో తుంగతుర్తి లో శ్రీరామన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

బుధవారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ సిరి ఫంక్షన్ హాల్ కు రాగ ఆలయ చైర్మన్ సంజీవ శాలువాతో ఘనంగా సన్మానం చేశారు అనంతరం ఎమ్మెల్యే కూడా శాలువాతో ఆలయ చైర్మన్ ను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాభివృద్ధిలో కీలకపాత్ర పోషించి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు