7 April, 2026 | 11:36 AM

Breaking News

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •  

హాస్టల్ తనిఖీ

02-12-2024 12:25 AM

భీమదేవరపల్లి, డిసెంబరు 1 (విజయక్రాంతి): బాలసముద్రంలోని కస్తూర్బాగాంధీ ఆశ్రమ వసతి గృహాన్ని హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య ఆదివారం తనిఖీ చేశారు. వివిధ వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. భోజనశాల, శానిటరీ, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మెడికల్ క్యాం పులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పహారం చేశారు. కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి శ్రీలత, గిరిజన సంక్షేమ అధి కారి ప్రేమలత, వసతి గృహాల సం క్షేమ అధికారి కృష్ణ, హాస్టల్ వార్డెన్ జయలక్ష్మి ఉన్నారు.