1 July, 2026 | 7:44 PM

Breaking News

ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •  

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి

05-04-2025 02:32 AM

సబ్ కలెక్టర్ వికాస్ వికాస్

బోధన్,ఏప్రిల్04:(విజయ క్రాంతి) : ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో స్థానిక అధికారులకు సూచించారు. బోధన్ మండలంలోని పంటఖుర్ధు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ పరిశీలించారు.

ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ సమయం ఉండకుండా, ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సూచించారు.