17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

19-04-2025 01:08 AM

6లక్షల విలువచేసే 12 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనంచేసుకున్న రైల్వే పోలీసులు

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గంజాయిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతు న్నా.. గంజాయి ముఠాల కు చెక్ పడడం లేదు.ప్రతిరోజు ఎక్కడో చోట గంజాయి ము ఠా పోలీసులకు కంటపడకుండా గుట్టు గా సరఫరాకు తెరలేపుతున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం లింగంపల్లి రైల్వే స్టేషన్ కో ణర్క్ ఎక్స్ ప్రెస్ లో పోలీసులు రోజూవారి తనిఖీల్లో  చేపట్టగా...

గంజాయి ఉన్న బ్యాగు ను  గుర్తించారు. ఆ బ్యాగు ను తనిఖీ చేసి రూ.6లక్షల విలువచేసే 13 ప్యాకెట్లతో కూడి న 12 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్యాగును రైలులో ఎవరు పెట్టారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనే కోణంలో రైల్వే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.