6 May, 2026 | 10:18 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త

06-05-2026 09:37 PM

కోదాడ,(విజయక్రాంతి): కుటుంబ కలహాలతో కోదాడ ప్రధాన రహదారిపై బస్టాండ్ ఎదుట ప్రజలందరూ చూస్తుండగా భార్యను భర్త కత్తితో పొడిచిన చంపిన దుర్ఘటన బుధవారం చోటుచేసుకుంది.చిలుకూరు మండలం రామాపురం గ్రామానికి  చెందిన మణిదీప్ జగ్గయ్యపేటకు చెందిన తన భార్య శిరీషను బస్టాండ్ ఎదుట బయటకు గుంజి కత్తితో పొడవగా కోదాడ ప్రభుత్వ దవఖానకు తీసుకెళుతున్న క్రమంలో దుర్మరణం పాలయింది.. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.