15 June, 2026 | 1:51 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

సెమీస్‌లో భారత్

09-10-2024 12:16 AM

ఆస్తానా: కజకిస్తాన్ రాజధానిలో జరుగుతున్న ఆసియా టీటీ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత జట్టు 3 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. సౌత్ కొరియా మహిళల జట్టు మొన్న జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. భారత మహిళల టీటీ జట్టులో అయికా ముఖర్జీ, మనికా బాత్రా, శ్రీజ ఆకుల ఉన్నారు. మహిళల టీటీ జట్టు సంచలన ప్రదర్శనలతో పారిస్ ఒలింపిక్స్ లో కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. కానీ పతకం తీసుకురావడంలో మాత్రం విఫలమైంది.