16 March, 2026 | 9:10 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

పాక్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్

10-11-2024 01:50 AM

ఐరాసలో ఆ దేశానికి మొట్టికాయలు

న్యూఢిల్లీ, నవంబర్ 9: శాంతి పరిరక్షణ చర్యలపై ఐక్యరాజ్యసమితిలో పాక్ చేసిన అసత్య ప్రచారాన్ని భారత్ తిప్పికొట్టింది. జమ్ముకశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తిన పాకిస్థాన్‌కు మొట్టికాయలు వేసింది. ‘మనమందరం సమావేశమైన ఉద్ధేశాన్ని పాక్ పక్కదారి పట్టించేలా వ్యవహరించింది. ఆ దేశానికి సమాధానం చెప్పే హక్కు భారత్‌పై ఉంది. జమ్ముకశ్మీర్ ఇప్పుడూ.. ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. తాజాగా అక్కడి ప్రజలు కొత్త ప్రభుత్వా న్ని ఎన్నుకున్నారు. పాకిస్థాన్ తన అసత్య ప్రచారాన్ని ఇప్పటికైనా మా నుకోవాలి’ అని రాజ్యసభ ఎంపీ, బీజేపీ ప్రతినిధి సుధాన్షు త్రివేది ఘాటుగా బదులిచ్చారు.