18 April, 2026 | 11:07 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఇరాన్ నుంచి ఆర్మేనియాకు భారత విద్యార్థులు

18-06-2025 12:44 AM

న్యూఢిల్లీ, జూన్ 17: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్న నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించే ప్రక్రియను భారత్ ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయులతో కూడిన తొలి బృందం ఇరాన్ నుంచి ఆర్మేనియాకు క్షేమంగా చేరుకుంది. వీరంతా నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. 

ఇరాన్‌లో వివిధ విశ్వవిద్యాల యాల్లో భారత్‌కు చెందిన 10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. టెహ్రాన్‌ను వీడాలని ట్రంప్ చేసిన హెచ్చరికలతో ఇరాన్‌లోని భార త రాయబార కార్యాలయం మరింత అప్రమత్తమైం ది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొ న్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది.

సొంత రవాణా సదుపాయం ఉన్నవారు తక్షణమే టె హ్రాన్ వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. అం తేకాదు ఇరాన్‌లో చిక్కుకున్న విద్యార్థులను వీలైనంత త్వరగా తరలిచేందుకు ఏర్పాట్లు చేసిం ది. అందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబ ర్లు ఏర్పాటు చేశారు.