16-06-2025 12:00:00 AM
రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్
మందమర్రి, జూన్ 15: నియోజకవర్గం లో అర్హులైైన పతి నిరుపేదకు ఇందిర ఇండ్లు మంజూరు చేసి నిరుపేదల సొంతింటి కళను పజా పభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర గను లు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నా రు. మండలంలోని సారంగపెల్లిలో ఆదివా రం ఏర్పాటు చేసిన కార్యకమంలో ఇందిర మ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యకమంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పతాలను అందజేశారు. తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 600 చరదపు గజాల్లో ఇల్లు కట్టుకుంటేనే ఇందిరమ్మ ఇంటి అర్హత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యకమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్, వివిధ శాఖల అధికారు లు, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు పెద్దపల్లి సత్యనారా యణ, వికలాంగుల హక్కుల పోరాట సమి తి నాయకులు రమేష్, లక్ష్మణ్, షేక్, రాం శ్రీనివాస్, బానోతు సుశీల పాల్గొన్నారు.