12 March, 2026 | 6:22 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తా

19-01-2026 02:48 PM

ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ ఏరియాలో వార్డు నెంబర్ -1 ,2,3,16  ఓల్డ్ కాలనీలోని వార్డు నెంబర్ - 15 ల్లో 47 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ గృహ నిర్మాణం పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని, వెనువెంటనే పనులు మొదలుపెట్టి వర్షాకాలంలోపు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. వార్డుల్లో సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.