12 March, 2026 | 10:05 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

12-03-2026 06:07 PM

ఎర్రుపాలెం, (విజయక్రాంతి):  మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామపంచాయతీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పది సంవత్సరాలు చేయని పనులు అభివృద్ధి పనులు నీళ్లు లేక ఎన్నో కుటుంబాలు చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది .వెంటనే స్పందించిన సర్పంచ్ కాపు వరప్రసాదరావు (స్టాలిన్ ) ,  గ్రామ పంచాయతీ సెక్రెటరీ దొంతగాని వెంకటేశ్వర్లు,  ఆధ్వర్యంలో పనులు ముమ్మురంగా జరుగుచున్నవి ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కూడా కలపాల రవి ,పులి రాంబాబు, జాన్ రావు ,రత్తయ్య కోటేశ్వరరావు, దేవరకొండ పాపయ్య , సామేలు కృష్ణ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.