5 August, 2026 | 1:54 AM

ఓంనగర్ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

05-08-2026 12:41 AM

రాజేంద్ర నగర్ ఆగస్టు 4 (విజయ క్రాంతి): రాజేంద్ర నగర్ సర్కిల్ బండ్ల గూ డా పరిధిలోని ఓం నగర్ కాలనీలో చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న 100 కేవీ ట్రా న్స్ఫార్మర్ ఏర్పాటు సమస్య తీరినట్లేనని  బిఅర్‌ఎస్ నాయకులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు సహకరించిన ఏఈకి , ఏడి లైన్మెన్  లైన్స్పెక్టర్‌కు ఓం నగర్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామనీ   నవీన్ కుమార్ ముదిరాజ్ తెలిపారు.