15 June, 2026 | 7:23 PM

Breaking News

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •  

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

14-05-2026 05:03 PM

ఖానాపూర్ ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి పరశురాం నాయక్ తెలిపారు. గురువారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 1089 మంది విద్యార్థులకు గాను 10 24 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు తెలిపారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని తెలిపారు