18 August, 2026 | 4:50 PM

Breaking News

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •  

నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

13-05-2026 01:31 AM

హాజరు కానున్న 3.98 లక్షల మంది విద్యార్థులు

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 21 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 889 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనరల్, వొకేషనల్ కలిపి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 2,67,271 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 1,31,063 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.