20 March, 2026 | 6:49 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఐరేనీ నరసయ్య

20-03-2026 02:41 PM

కామారెడ్డి అర్బన్, (విజయక్రాంతి): కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో దోమకొండ మండలానికి చెందిన నలుగురికి జిల్లా కమిటీలో చోటు ఇవ్వడం హర్షనీయం అని మండల అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఐరేని నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాటిపల్లి శ్రీకాంత్, కార్యదర్శులుగా ఆశ బోయిన శ్రీనివాస్ నత్తి సంజీవులను జిల్లా కమిటీలు ఎన్నుకున్నారు. జిల్లా కమిటీలో స్థానం కల్పించినందుకు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి , దోమకొండ మండల అధ్యక్షులు అనంత రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, పట్టణ అధ్యక్షుడు మధు ,ఏఎంసి డైరెక్టర్ గోపాల్ రెడ్డి ,సిద్ధారెడ్డి, నరేష్ రెడ్డి అంజన్, మరి శేఖర్ అబ్రబొయిన రాజేందర్ ,సిద్ధ రాములు ,రాములు మల్లేశం సుధాకర్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు