22 April, 2026 | 7:08 PM

Breaking News

జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •   బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్‌ తీర్మానం   •   గ్రామాల్లో ఇంటి పన్ను 100% వసూలు చేయాలి   •   బెల్లంపల్లిలో సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆపాలి   •   ఎక్కడి బస్సులు అక్కడే.. రోడ్లెక్కని ఆర్టీసీ బస్సులు   •  

హాస్టళ్లను తనిఖీ చేసిన న్యాయమూర్తి శివ నాయక్

25-03-2025 07:48 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోని తాళ్ల గొమ్మూరు గ్రామంలో గల జిఎస్ఈఎల్ సిటిఎఫ్టి హాస్టల్, బ్రోక్ చిల్డ్రన్స్ హాస్టల్ ను భద్రాచలం ప్రధమ శ్రేణి న్యాయమూర్తి, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ శివ నాయక్ మంగళవారం తనిఖీ చేశారు. హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై న్యాయమూర్తి ఆరా తీశారు. అనంతరం భద్రాచలంలోని పోస్ట్ మెట్రిక్ డిగ్రీ గిరిజన బాలుర హాస్టల్ ను తనిఖీ చేశారు. మెనూ సరిగా అమలు చేయకపోవడంతో వార్డెన్, సిబ్బందికి పలు సూచనలు చేశారు.