28 February, 2026 | 1:10 AM

చందంపేట కస్తూర్బా పాఠశాలను సందర్శించిన కమలేష్ కుమార్ మిశ్రా

27-02-2026 09:42 PM

దేవరకొండ,(విజయక్రాంతి): శుక్రవారం చందంపేటలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అండ్ పీఎం కల్చరల్ పిఎం మోడల్ ఆఫీసర్ గౌట్ ఆఫ్ ఇండియా కమలేశ్ కుమార్ మిశ్ర సందర్శించి కస్తూరిబా వసతులను, సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, డీఈవో బొల్లారం బిక్షపతి, కస్తూర్బా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.