30-10-2025 10:21:18 PM
మల్యాల (విజయక్రాంతి): మల్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు నందు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్తీక గురువారం మాసం సందర్భంగా దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్య నిర్వహణ అధికారి దేవాలయ అర్చకులు, వేదాపారయణ దారులు, సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.