16 April, 2026 | 11:56 AM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

కార్తీక సంబురం

14-11-2025 12:00 AM

పూణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయంలో పూజలు 

కాళేశ్వరం, నవంబర్ 13 (విజయక్రాంతి): పవిత్ర కార్తీక మాసం ని పురస్కరించుకోని మహదేదపూర్ మండలం కాళేశ్వరం లోని ధక్షణా కాశీగా పెరొందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయం గురు వారం సందర్భరంగా భక్తులతో పోటెత్తింది. ఇతర రాష్ట్రలు, వివిధ జిల్లాల తో పాటు సమీప మహరాష్ట్రంలోని పలు ప్రంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరవడంతో త్రివేణి సంగమం పులకించింది.

ఈ సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయం కళకళ లాడింది. గోదావరి పుష్కర ఘాట్ పై భక్తులు పుణ్యస్నానలు చేశారు. గోదావరి నదిలో భక్తులు కార్తీక స్నానలు ఆచరించి గోదావరి మాతకు దీపాలు వదిలి, సైకత లింగాలను పూజించి పరవశించిపోయారు.