07-06-2025 01:56:26 AM
అశ్వాపురం జూన్ 6 (విజయ క్రాంతి):అశ్వాపురం మండలంలోని గొల్లగూడెం సీతా రామ కెనాల్ బ్రిడ్జి వద్ద గురువారం సాయం త్రం పోలీసులు 132 కిలోల గంజాయి పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.
శుక్రవారం ఎస్త్స్ర మధు ప్రసాద్ తెలిపిన వివరా ల ప్రకారం వాహన తనిఖీల్లో భాగంగా గురువారం సాయంత్రం సీతారామ కెనాల్ వద్ద చేస్తుండగా టీఎస్ 03 ఈ యువ్ 3150 నెంబర్ గల కారులో గంజాయి చింతూరు నుండి మహారాష్ట్రలోని నాందేడ్ కు తరలిస్తున్న రూ 66.20 లక్షల విలువగల గంజా యిని, పల్లెపు పరుశరాములు అనే సిద్దిపేట జిల్లాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందనితెలిపారు.