21 August, 2026 | 9:40 PM

Breaking News

రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •   భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం   •   కోరుట్లలో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన జువ్వాడి బ్రదర్స్   •   గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ   •   సాలూరలో SIR-2026 నోటీస్ జనరేషన్ ప్రక్రియ పరిశీలన   •  

డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దాహార్తి తీర్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే

23-04-2025 05:31 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఇటీవల త్రాగునీటికి ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు చేసిన విజ్ఞప్తి మేరకు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) స్పందించి వెంటనే రెండు బోర్లు వేయించి కాలనీవాసుల దాహార్తి తీర్చారు. ఈ మేరకు బుధవారం బోర్లలో మోటార్లు బిగించి త్రాగునీటిని అందించారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మునిసిపల్ మాజీ చైర్మన్ రాజుర సత్యం, అంకం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పడిగెల భూషణ్, అబ్దుల్ మజీద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కావాలి సంతోష్, తోట సత్యం, యూసుఫ్ ఖాన్, మైనారిటీ ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా, నేరేళ్ల సత్యనారాయణ, నయీమ్, జహీర్, శ్రీనివాస్, పలువురు ఉన్నారు.