22 April, 2026 | 2:38 PM

Breaking News

కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •  

మద్యం తాగితే స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ కత్తితో దాడి

27-06-2024 11:12 AM

జగిత్యాలలో మద్యం తాగితే స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ కత్తితో దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రలో జరిగింది. ఓ వైన్స్ వద్ద ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. మద్యం సేవించేందుకు వచ్చి పర్మిట్ రూంలో మద్యం సేవిస్తూ స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ దాడికి పాల్పడ్డారు. డబ్బులివ్వాల్సిందేనని పర్మిట్ రూమ్ నిర్వాహకుడు కోరటంతో దాడికి దిగిన సామల్ల శేఖర్ అనే వ్యక్తి, నేను లోకల్ నన్నే డబ్బులడుగుతావా అంటూ చితకబాదాడు. ఈయనకు వంతనే వ్యక్తి సైతం పక్కనే ఉన్న వ్యక్తి కత్తితో బెదింటించి దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.