11-11-2025 12:00:00 AM
కొత్తగూడెం, నవంబర్ 10, (విజయక్రాంతి): మహాకవి అందెశ్రీ మరణం పట్ల కొత్తగూడెం బార్ అసోసియేషన్,సోమవా రం మధ్యాహ్నం సంతాపం ప్రకటించి నివా ళు లర్పించింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారా యణ మాట్లాడుతూ తన మాటలు, పాట లు, కవితా సంపుటాల ద్వారా తెలంగాణ స మాజాన్ని మేల్కొల్పి, స్వరాష్ట్ర సాధన వైపు నడిపించిన మహానుభావుడు అందెశ్రీ.ఆయన సేవలు, కవిత్వం, తెలంగాణ పట్ల ఉ న్న ప్రేమను ఈ సమాజం ఎప్పటికీ మరువదు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపా ధ్యక్షుడు జె. గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, కార్యవర్గ సభ్యులు కాసాని రమేష్, ఉప్పు వరుణ్, కే. చిన్నకృష్ణ, అడపాల పార్వతి, మాలోత్ ప్రసాద్ పలువురు సీనియర్ సీనియర్ న్యాయవాదులు వారిని కొనియాడారు మరియు జూనియర్ న్యాయవాదులు.