26 June, 2026 | 6:28 PM

Breaking News

డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •  

వర్షాలు కురవాలని మడేలేశ్వర స్వామికి జలాభిషేకం

26-06-2026 05:18 PM

చేర్యాల: వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు పండాలని కోరుతూ చేర్యాల పట్టణ కేంద్రంలోని శ్రీ మడేలేశ్వర స్వామి దేవాలయంలో కురుమ కులస్తులు జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆరిద్ర కార్తి ప్రారంభమైన వర్షాలు సరిగ్గా పడక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరుణుడి కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు,కుంటలు నుండి భూగర్భ జలాలు వృద్ధి చెందాలని,పాడిపంటలతో కళకళలాడాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ మడేలయ స్వామికి జలాలతో అభిషేకం నిర్వహించారు.