13 March, 2026 | 6:36 AM

బ్రేక్ ఫాస్ట్ కోసం బస్ దిగాడు.. అంతే రూ.23 లక్షలు దోచుకున్నారు

09-02-2025 01:31 PM

హైదరాబాద్: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రయాణికుడు ఆదివారం నార్కట్‌పల్లి(Narketpally) వద్ద అల్పాహారం కోసం బస్సు ఆపి ఉండగా బ్యాగ్‌లోని రూ.23 లక్షలు చోరీకి గురైంది. విరామం తర్వాత బస్సుకు తిరిగి వచ్చిన ప్రయాణీకుడు బ్యాగ్ కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై నార్కట్‌పల్లి పోలీసులకు(Narketpally Police) ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.