14 July, 2026 | 6:51 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •  

బ్రేక్ ఫాస్ట్ కోసం బస్ దిగాడు.. అంతే రూ.23 లక్షలు దోచుకున్నారు

09-02-2025 01:31 PM

హైదరాబాద్: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రయాణికుడు ఆదివారం నార్కట్‌పల్లి(Narketpally) వద్ద అల్పాహారం కోసం బస్సు ఆపి ఉండగా బ్యాగ్‌లోని రూ.23 లక్షలు చోరీకి గురైంది. విరామం తర్వాత బస్సుకు తిరిగి వచ్చిన ప్రయాణీకుడు బ్యాగ్ కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై నార్కట్‌పల్లి పోలీసులకు(Narketpally Police) ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.