calender_icon.png 6 June, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవరపల్లి పట్టాభిరామ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన లక్కినేని రఘు

04-06-2025 05:02:17 PM

కల్లూరు (విజయక్రాంతి): మండలం పరిధిలో లింగాల గ్రామంలో డీపీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దేవరపల్లి పట్టాభిరామ్ నీ వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా మాజీ జడ్పీటీసీ లక్కినేని రఘు కలిసారు. పట్టాభి రామ్ ఇటీవల ప్రమాద భారీ నుండి కొలకుంటున్న సందర్బంగా అయన ఆరోగ్య విషయాలు, యోగక్షేమాలు మీద చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో బానోతు కృష్ణ, ఎనముల శివ, బాలరాజు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.