29-06-2025 01:24:23 AM
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం అహింసా శాఖహార ర్యాలీ కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో ఈ నెల 29న జరిగే అహింసాయుత శాఖఆహార ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రతినిదులు తరలిరావాలని కోరారు ప్రజలు అహింస ను విధానాడి అహింసా మార్గానికి మారాలని పిలుపునిచ్చారు ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు గంగారెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.