1 April, 2026 | 6:51 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

మాల సింహ గర్జనకు తరలిన మాల మహానాడు నాయకులు

01-12-2024 04:42 PM

గజ్వేల్ (విజయక్రాంతి): హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాల సింహగర్జనకు ఆదివారం గజ్వేల్ నుండి మాలలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాలలు తెలంగాణ రాష్ట్రములో అత్యధికంగా ఉన్నారన్నారు. మాలల చరిత్ర ఎవరు చేరిపివేయలేరన్నారు. మాలలకు జరుగుతున్న జరుగుతున్న ఆర్థిక, సామాజికంగా, రాజకీయ అన్యాయాలకు ఎదిరించడానికి ఈ మాలల బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు చిప్పల యాదగిరి, ఏఎంఎస్ఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బండారు దేవేందర్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు మన్నె కృపానందం, మాలమహానాడు నాయకులు గంట సత్యనారాయణ, కుక్కల శ్రీనివాస్, ఎడ్ల భూమయ్య, మంగోల్ అనిల్, తుమ్మ యాదగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.