16 April, 2026 | 3:27 AM

చిరుతపులి సంచారం..

21-06-2025 01:53 AM

రాజన్న సిరిసిల్ల: జూన్ 20 (విజయక్రాంతి ) సిరిసిల్ల పరిధిలోని చిన్నబోనాల శి వారులో చిరుత అడుగులు గుర్తించిన రైతు లు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు.చిరుతపులి అడుగులుగుర్తించిన అధికారులు.రాత్రి సమయాల్లో రైతు లు పొలాలవైపు వెళ్లొద్దని అధికారుల ఆదేశాలు. భయాందోళనలో గ్రామస్తులు, రైతులు.