21-06-2025 01:52:27 AM
వేములవాడ: టౌన్ జూన్ (విజయక్రాంతి ) స్పోరట్స్ అథారిటీచైర్మన్ శివసేన రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలసి రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.వీరికి అర్చకులు స్వాగతం పలికారు.
కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు వే దోక్త ఆశీర్వాదం చేశారు.ఆలయ పర్యవేక్షకు లు జి.శ్రీనివాస్ శర్మ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.స్పోర్ట్ అథారిటీ చైర్మ న్ శివసేన రెడ్డి ని గెస్ట్ హౌస్ లోమర్యాదపూర్వకంగా కలసిన ఆలయ ఈఓరాధభాయ్.