1 July, 2026 | 9:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

రసాయనాలు లేని వ్యవసాయం చేద్దాం

16-05-2025 12:24 AM

రేవల్లి : మే 15: నేటి వ్యవసాయంలో ర సాయన ఎరువులు లేకుండా వ్యవసాయం చేయడం మానవ మనవడుకు శ్రేయస్కర మని ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలలో వెల్ల డైందని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాల యం ప్రొఫెసర్ డాక్టర్ మహేశ్వరమ్మ, డాక్టర్ మాధురి అన్నారు,గురువారం ఏదుల మం డలంలోని చెన్నారం గ్రామంలో రైతు ముం గిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో వారు హాజ రై రైతులకు ఆధునిక  శాస్త్రీయ సేంద్రియ  వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిం చారు.

ఈ సందర్భంగా వారు మాట్లా డు తూ వ్యవసాయంలో రసాయన ఎరువులు , పిచికారి మందులు తగ్గించి సాగుభారాన్ని గణనీయంగ తగ్గించుకొని సుస్థిర వ్యవసా యం చేయవచ్చని వారు రైతులకు వివరిం చారు, ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖ ఏడి భాస్కర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కరుణ,ఏఈవో ఎండి. ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు,